ఒకప్పుడు మోహన్ బాబు అంటే అందరికీ హడల్. తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా భయపడేది…. ఆయన మాటకి, ఆయన చేష్టలకి. ఇప్పుడు మోహన్ బాబు తన కొడుకులకే భయపడుతున్నారు. ఒకప్పుడు ప్రభుత్వాలను కూడా గద్దించేవారు. ఇప్పుడు పోలీసులు తనని అరెస్ట్ చేస్తారేమో అని ఆయనే భయపడుతున్నారు.
కాలం, వయసు అన్నింటిని తలకిందులు చేశాయి. అంతకన్నా ముఖ్యంగా సన్ స్ట్రోక్ బాగా తగిలింది మోహన్ బాబుకు. అందుకే ఇప్పుడు పూర్తిగా వేదాంతం పలుకుతున్నారు.
మోహన్ బాబు తాజా ఇంటర్వ్యూలో తన కుటుంబ గొడవల ప్రస్తావన తేకుండా ఒక మాట చెప్పారు. “అక్కినేని నాగేశ్వరరావు గారు ఎప్పుడూ చెప్తుండేవారు… పిల్లలను కనగలం కానీ వారి తలరాతలను కనలేం అనేవారు. ఆ మాట ఇప్పుడు నిజం అనిపిస్తోంది.” ఇది మోహన్ బాబు పలుకు. చిన్న కొడుకు మనోజ్ చేసిన గొడవ, పెద్ద కొడుకు విష్ణు పట్టింపులతో మోహన్ బాబుకి వేదాంతం వచ్చేసింది.
ఇక ఇటీవల జరుగుతున్న ట్రోలింగ్ గురించి కూడా మాట్లాడారు. ఎవరినీ నిందించను అని ముగించారు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More