నటి మంచు లక్ష్మి ఇటీవల తెగ ఎక్స్ పోజింగ్ తో కూడిన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తోంది. అలా సోషల్ మీడియాలో యాక్టివ్ గా కుర్రాళ్ళని కవ్విస్తున్న ఈ భామ సడెన్ గా తన పెదవులకు మొత్తంగా బ్యాండేజ్ వేసి ఉన్న ఫోటోని పోస్ట్ చేసి కలకలం రేపింది.
ఆమె ముఖానికి అంత తీవ్రంగా గాయాలు ఎలా అయ్యాయి అని అందరూ ఆరా తీయడం మొదలుపెట్టారు. గంట తర్వాత అసలు విషయం ఇదీ అంటూ ఆమె కొని వీడియోలు షేర్ చేసింది. ఒక ట్యాబ్లేట్ వేసుకోవడం వల్ల వచ్చిన చిక్కు ఇది అని చెప్పింది.
ఆమె ఇటీవల అమెరికా వెళ్ళినప్పుడు సాధారణ జ్వరం టాబ్లెట్ తీసుకుందట. అది వికటించి పెదవులు ఉబ్బిపోయి, కింది పెదవి కింద చర్మం మొత్తం రాష్ వచ్చిందట. ఇప్పుడు తగ్గిందట.
ఐతే మనం సాధారణంగా తీసుకునే మందుల వల్ల కూడా అలెర్జీ వచ్చి, చర్మం పాడు అవుతుందనే విషయం అందరికీ తెలియచెప్పాలని, అందరిలో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఫోటోలు, ఈ వీడియోలు పెట్టిందట.
రష్మిక మొన్నటి వరకు పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉంది. అన్నీ బడా చిత్రాలే. అవి కూడా పక్కా మాస్… Read More
గ్లామర్ ఫోటోషూట్ లు చెయ్యని హీరోయిన్ లేదిప్పుడు. ఐతే, బికినీ ఫోటోలు షేర్ చేసే హీరోయిన్లు ఇప్పటికీ తక్కువే. సినిమాల్లో… Read More
మంచు విష్ణు ఎదుర్కొన్న ట్రోలింగ్ మరో హీరో ఎదుర్కోలేదు. నిజానికి ఆయన మాటలు, చేష్టలు, ఆయన చేసిన సినిమాలే అలా… Read More
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More