ఐశ్వర్య లక్ష్మి ఇప్పుడు తెలుగు మీద ఫోకస్ పెట్టింది. పనిలో పనిగా గ్లామర్ షోకి సిద్ధమైంది. ముందుగా హాట్ హాట్ ఫొటోలతో ఇన్ స్టాగ్రామ్ లో హల్చల్ చేస్తోంది.
ఐశ్వర్య లక్ష్మి ప్రస్తుతం తెలుగులో “సంబరాల ఏటిగట్టు” అనే సినిమాలో నటిస్తోంది. సాయి ధరమ్ తేజ్ హీరో ఇందులో. సినిమా మొత్తం ఈ భామ మట్టి, దుమ్ము కొట్టిన ముఖంతోనే కనిపిస్తుందట. కథ అలాంటిది మరి. అందుకే, ఇది విడుదలకు ముందే కొన్ని గ్లామర్ పాత్రలు తెచ్చుకుంటే కెరియర్ బ్యాలెన్స్ అవుతుంది అని భావిస్తోంది.
ఈ భామకి గ్లామర్ హీరోయిన్ గా క్రేజ్ లేదు. ఇప్పటివరకు ఆమె నటించిన సినిమాల్లో కాస్తో కూస్తో ఆమెకి గుర్తింపు తెచ్చింది మణిరత్నం తీసిన “పొన్నియన్ సెల్వన్” చిత్రాలే.
ALSO READ: Mind your own business, says Aishu
ప్రస్తుతం ఈ భామ ఇన్ స్టాగ్రామ్ లో అందాల ఆరబోతతో కూడిన ఫోటోలను, ఫోటోషూట్ వీడియోలను షేర్ చేస్తోంది.
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్కుమార్ బ్రిటిష్ నటుడు జెరెమీ ఐరన్స్ (Jeremy Irons) సరసన నటిస్తున్నారు. దర్శకుడు చంద్రన్ రత్నం… Read More
మాళవిక మోహనన్ మరో గమ్మత్తైన విషయాన్ని బయటపెట్టింది. చాలామంది డాక్టర్ అవుదామని యాక్టర్ అయ్యామని చెబుతుంటారు. మాళవిక మోహనన్ మాత్రం… Read More
ఊహించని విధంగా శృతిహాసన్ నుంచి వెరైటీ పోస్టు పడింది. క్రిప్టో కరెన్సీకి చెందిన ఆ పోస్టు చూసి చాలామంది ఆశ్చర్యపోయారు.… Read More