ఐశ్వర్య లక్ష్మి ఇప్పుడు తెలుగు మీద ఫోకస్ పెట్టింది. పనిలో పనిగా గ్లామర్ షోకి సిద్ధమైంది. ముందుగా హాట్ హాట్ ఫొటోలతో ఇన్ స్టాగ్రామ్ లో హల్చల్ చేస్తోంది.
ఐశ్వర్య లక్ష్మి ప్రస్తుతం తెలుగులో “సంబరాల ఏటిగట్టు” అనే సినిమాలో నటిస్తోంది. సాయి ధరమ్ తేజ్ హీరో ఇందులో. సినిమా మొత్తం ఈ భామ మట్టి, దుమ్ము కొట్టిన ముఖంతోనే కనిపిస్తుందట. కథ అలాంటిది మరి. అందుకే, ఇది విడుదలకు ముందే కొన్ని గ్లామర్ పాత్రలు తెచ్చుకుంటే కెరియర్ బ్యాలెన్స్ అవుతుంది అని భావిస్తోంది.
ఈ భామకి గ్లామర్ హీరోయిన్ గా క్రేజ్ లేదు. ఇప్పటివరకు ఆమె నటించిన సినిమాల్లో కాస్తో కూస్తో ఆమెకి గుర్తింపు తెచ్చింది మణిరత్నం తీసిన “పొన్నియన్ సెల్వన్” చిత్రాలే.
ALSO READ: Mind your own business, says Aishu
ప్రస్తుతం ఈ భామ ఇన్ స్టాగ్రామ్ లో అందాల ఆరబోతతో కూడిన ఫోటోలను, ఫోటోషూట్ వీడియోలను షేర్ చేస్తోంది.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More