మహేష్ బాబు – రాజమౌళి చిత్రం త్వరలోనే ప్రారంభం కానుంది. 2024లోనే మొదలవుతుంది అని భావించారు. కానీ రాజమౌళి ఎప్పటిలానే స్లోగా ప్రీ-ప్రొడక్షన్ పనులు చేశారు. దాంతో మహేష్ బాబు ఏడాది కాలంగా గడ్డం, జుట్టు పెంచుకొని కూర్చోవాల్సి వచ్చింది.
తాజాగా రాజమౌళి విశాఖ సమీపంలోని బొర్రా గుహలను సందర్శించారు. అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాలు తీసే ఆలోచనలో ఉన్నారు అని సమాచారం. రాజమౌళి ఇటీవల కెన్యా కూడా వెళ్లారు. అక్కడ కొన్ని లొకేషన్లను సెలెక్ట్ చేశారు. ఈ సినిమాని అడ్వెంచర్ థ్రిల్లర్ గా తీయనున్నారు. అందుకే ఇలాంటి లొకేషన్లు వెతుకుతున్నారు.
ఆఫ్రికాకి చెందిన విల్బర్ స్మిత్ రాసిన నవలల ఆధారంగా రాజమౌళి ఈ సినిమాని తీస్తున్నారు. మహేష్ బాబు ఇందులో ఇండియానా జోన్స్ తరహా పాత్రలో కనిపిస్తారు.
రాజమౌళి ఈ సినిమా కోసం ప్రియాంక చోప్రాని తీసుకోవాలని భావిస్తున్నారు అని బాలీవుడ్ మీడియా కథనాలు. కీరవాణి సంగీతం అందించే ఈ సినిమాలో హాలీవుడ్ తారలు కూడా నటిస్తారు.
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్కుమార్ బ్రిటిష్ నటుడు జెరెమీ ఐరన్స్ (Jeremy Irons) సరసన నటిస్తున్నారు. దర్శకుడు చంద్రన్ రత్నం… Read More
మాళవిక మోహనన్ మరో గమ్మత్తైన విషయాన్ని బయటపెట్టింది. చాలామంది డాక్టర్ అవుదామని యాక్టర్ అయ్యామని చెబుతుంటారు. మాళవిక మోహనన్ మాత్రం… Read More
ఊహించని విధంగా శృతిహాసన్ నుంచి వెరైటీ పోస్టు పడింది. క్రిప్టో కరెన్సీకి చెందిన ఆ పోస్టు చూసి చాలామంది ఆశ్చర్యపోయారు.… Read More