నిర్మాతగా మారి నిహారిక నిర్మించిన తొలి సినిమా “కమిటీ కుర్రాళ్లు”. ఈ సినిమా ప్రమోషన్ టైమ్ కు మెగా హీరోలెవ్వరూ అందుబాటులోకి రాలేదు. చిరంజీవి, రామ్ చరణ్ పారిస్ ఒలింపిక్స్ చూడ్డానికి వెళ్లారు. వదిన లావణ్య కాలిగాయంతో డెహ్రాడూన్ లో ఉంది. అన్నయ్య వరుణ్ తేజ్ వైజాగ్ లో షూటింగ్ లో బిజీ. చివరికి తండ్రి నాగబాబు కూడా దొరకడం లేదని బాధపడింది నిహా.
ఎట్టకేలకు ఆమెకు మద్దతుగా అందరూ తరలివచ్చారు. కమిటీ కుర్రాళ్లు ప్రీరిలీజ్ ఫంక్షన్ కు వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ వచ్చారు. ఇక ఈ సినిమా కోసం ప్రత్యేకంగా చిరంజీవి వీడియో రిలీజ్ చేశారు.
“కమిటీ కుర్రాళ్లు” సినిమాను అందరికంటే ముందు, ప్రత్యేకంగా వీక్షించారట చిరు. సినిమా చాలా బాగా వచ్చిందని మెచ్చుకున్నారు. నటిగానే కాకుండా, నిర్మాతగా కూడా నిహారిక సక్సెస్ అయిందంటున్నారు చిరు.
సినిమా చూసిన తర్వాత సినిమాకు అవార్డులు వస్తాయనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు చిరంజీవి. మరి మెగాస్టార్ నమ్మకం నిజం అవుతుందా?
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్కుమార్ బ్రిటిష్ నటుడు జెరెమీ ఐరన్స్ (Jeremy Irons) సరసన నటిస్తున్నారు. దర్శకుడు చంద్రన్ రత్నం… Read More
మాళవిక మోహనన్ మరో గమ్మత్తైన విషయాన్ని బయటపెట్టింది. చాలామంది డాక్టర్ అవుదామని యాక్టర్ అయ్యామని చెబుతుంటారు. మాళవిక మోహనన్ మాత్రం… Read More
ఊహించని విధంగా శృతిహాసన్ నుంచి వెరైటీ పోస్టు పడింది. క్రిప్టో కరెన్సీకి చెందిన ఆ పోస్టు చూసి చాలామంది ఆశ్చర్యపోయారు.… Read More